ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రైవేట్ ఈవెంటా? ప్రభుత్వ ఈవెంటా? – ప్రజాధనాల వినియోగంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిపక్షాలు

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్ అని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మద్దతిచ్చినట్లు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇందులో భాగస్వామ్యం కావడం తీవ్ర సందేహాలకు దారి తీస్తోంది. ఈ కార్యక్రమం నిజంగా ప్రైవేట్ ఈవెంటా? లేక ప్రభుత్వ ఈవెంటా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) కింద జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ, ఖర్చంతా ప్రజల…

Read More