ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య విరుద్ధం

ఎక్విడేషన్ పేరుతో జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్హెచ్ఆర్సి రాష్ట్ర సెక్రెటరీ సామశివరావు తీవ్రంగా విమర్శించారు. పత్రిక హక్కును కార్డుతో ముడిపెట్టడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఉత్తరులు జర్నలిస్టులపై మానసిక ఒత్తిడి పెంచేవిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టులకు ఎక్విడేషన్ ఉన్నా లేకున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేసే హక్కు, రాసే హక్కు, మాట్లాడే హక్కు ఉంటుందని ప్రభుత్వం గుర్తించాలన్నారు. వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం జర్నలిస్టులను రోడ్లపై…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

మల్లన్న వ్యవహారంపై తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఎన్హెచ్ఆర్‌సీకి ఫిర్యాదు

తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే…

Read More

జర్నలిస్టులకు మళ్లీ నిరాశే: రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలేం అయ్యాయి?

తెలంగాణలో ప్రభుత్వాలు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మీడియా వర్గాలకు ఎలాంటి శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా పొడిగించబడుతున్న అక్రిడిటేషన్ వ్యవస్థ, చిన్న, మధ్య తరహా పత్రికలను తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టిందని మీడియా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇల్లు స్థలాల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇంకా అమలు కాలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిసెంబర్‌లో…

Read More

జర్నలిస్టులకు మరో నిరాశ: రేవంత్ రెడ్డి హామీలు ఎక్కడ? – అక్రిడిటేషన్, ఇళ్ల స్థలాల సమస్యపై ఆగ్రహం

తాజా రాజకీయ పరిణామాలతో పాటు, జర్నలిస్టుల సమస్యలు మరోసారి పాక్షికం అవుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులు నివాస ప్లాట్లు, అక్రిడిటేషన్, భద్రత వంటి అనేక హామీల కోసం ఎదురు చూసినా, స్పష్టమైన పరిష్కారం రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా పరిస్థితి పెద్దగా మారలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాలుగా పొడగిస్తున్న అక్రిడిటేషన్ రీన్యూవల్ కారణంగా చిన్న, మధ్య తరహా పత్రికలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం నిజంగా అనుకుంటే ఇళ్ల స్థలాల సమస్య, గుర్తింపు…

Read More

అమీన్‌పూర్ ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రిపోర్ట్ చేసిన జర్నలిస్టుపై దాడి – పట్టణచేరులో కలకలం

పటాన్‌చేరు / అమీన్‌పూర్:తెలంగాణలో మీడియా స్వేచ్ఛపై మరోసారి నీడ పడేలా ఘటన చోటుచేసుకుంది. అమీన్‌పూర్ ప్రాంతంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ధైర్యంగా రిపోర్ట్ చేసిన సీనియర్ జర్నలిస్టు విత్తల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. తహసీల్దార్ నేతృత్వంలో జరిగిన అధికార పరిశీలనలో 30 గుంటల ప్రభుత్వ భూమిని (నర్సరీ, పార్క్ కోసం కేటాయించిన భూమి) ఆక్రమించినట్లు రిపోర్ట్ రావడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో సుమారు 15మంది ముసుగులు…

Read More