కర్నూలు బస్సు దుర్ఘటనపై అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం — “ఇది ప్రమాదం కాదు, రాజకీయ హత్య”

కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేట్ బస్సు దుర్ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటనపై అడ్వకేట్ పాదూరి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. ఓకే టీవీతో మాట్లాడుతూ ఆయన ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల నిర్లక్ష్యం, ప్రభుత్వాల వైఫల్యం, మరియు రాజకీయ మాఫియా మధ్య ఉన్న నక్సస్ వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అన్నారు. అడ్వకేట్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ —

Read More

కర్నూల్ బస్ ప్రమాదం – ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై ఆమాద్మీ పార్టీ నేత సుధాకర్ సంచలన వ్యాఖ్యలు

కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్ ప్రమాదం మళ్లీ ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియా పై చర్చ మొదలైంది. ఆమాద్మీ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ డాక్టర్ ది. సుధాకర్ గారు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రభుత్వాన్ని, ఆర్టీఏ అధికారులను, ప్రైవేట్ బస్ యజమానులను తీవ్రంగా తప్పుబట్టారు.సుధాకర్ గారు మాట్లాడుతూ — “ఇది కేవలం ప్రమాదం కాదు, ఇది గవర్నమెంట్ హత్యే. ప్రైవేట్ బస్సులు లీగల్ పేరుతో నడుస్తున్నా, అవన్నీ ఇల్లీగల్. ప్రతి బస్సు వెనుక మినిస్టర్ల మాఫియా ఉంది….

Read More