గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇంద్రమ్మ ఇళ్లపై వివాదం… అర్హుల ఎంపిక, భూముల కూల్చివేతలపై పేదల ఆందోళన

తెలంగాణలో పేదలకు ఇళ్ల పంపిణీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సొంత స్థలాలు ఉన్న పేదలకు ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించగా, అదే సమయంలో భూముల కూల్చివేతలు జరుగుతున్నాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అధికారిక సమాచారం ప్రకారం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో సుమారు 12 లక్షల దరఖాస్తులు రావడంతో, దాదాపు 18 వేల మందిని అర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఉగాది…

Read More