ఫీల్డ్లో కనిపించని అధికారులు… రైతుల కన్నీళ్లు ఎవరు తుడుస్తారు?” – తెలంగాణలో వ్యవస్థపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు ఆర్థిక, పంట సమస్యలతో అల్లాడుతుండగా, వారి బాధలు వినేవారే లేరని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల సమస్యలు తెలుసుకోవాల్సిన అధికారులు, నేతలు ఫీల్డ్లో తిరగకపోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా వచ్చిన విమర్శల ప్రకారం, ముఖ్యమంత్రి నుంచీ కలెక్టర్లదాకా – ప్రజల మధ్యలోకి వెళ్లే తపన కనిపించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అధికార యంత్రాంగం పనితీరు పూర్తిగా దెబ్బతిందని, ఈ…

