మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు… ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి ప్రవేశం ప్రకటించిన దేవజి, మల్లారాజిరెడ్డి

తెలంగాణలో కీలక రాజకీయ-భద్రతా పరిణామంగా భావిస్తున్న ఘటనలో సిపిఐ మావోయిస్టు పార్టీ కు చెందిన అగ్రనేతలు అజ్ఞాతం వీడి అధికారికంగా లొంగుబాటు ప్రకటించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగింది. ఈ లొంగుబాటు కార్యక్రమం శివధర్ రెడ్డి సమక్షంలో జరిగింది. ప్రభుత్వ పునరావాస విధానాల ఫలితంగానే ఈ లొంగుబాట్లు సాధ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. లొంగుబాటు చేసిన వారిలో సెంట్రల్ కమిటీ సభ్యుడు తిప్పిరి తిరుపతి (దేవజి), కేంద్ర కమిటీ సభ్యుడు…

Read More