అఖండా 2 టికెట్ రేట్లు పెంపు… ప్రభుత్వం ప్రజానికాన్ని సినిమాల నుంచి దూరం చేస్తుందా?

ఇప్పుడే చూశాం — అఖండా 2 కి టికెట్ రేట్లు ప్రభుత్వం అధికారికంగా పెంచింది. సరే… ఒక ప్రశ్న. ఇలాంటి నిర్ణయాల వల్లే కదా ఐబొమ్మ రవి లాంటి వాళ్లు పుడుతున్నారు? మీరు కోట్ల కాట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే, ఆ ఖర్చు మొత్తాన్ని ప్రజలపై భారం వేయడం న్యాయమా? సినిమా తీసేది మీ ప్యాషన్‌, బిజినెస్‌.సినిమా చూసేది ప్రజలు.కానీ రేట్లు పెంచే ప్రతి నిర్ణయంతో — సినిమా కళ ప్రజల నుంచి దూరం…

Read More

నీట్–పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయి విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితంలో… వ్యవస్థ వైఫల్యమా?

నీట్ పీజీ కౌన్సిలింగ్ ప్రక్రియ కోర్ట్ కేసుల అడ్డంకులతో ముందుకు సాగకపోవడంతో వేలాది మంది వైద్య విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కౌన్సిలింగ్ ఆలస్యంతో విద్యార్థులు మెరుగైన సీట్లు కోల్పోతున్నామని వాపోతున్నారు. రెండు రోజులయ్యింది…కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది, కానీ ఇప్పటికీ స్టేట్ కోటా కౌన్సిలింగ్ మొదలుకాలేదు. కారణం ఏమిటి? కాలోజీ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోర్ట్ కేసుల పేరుతో👉 నిర్లక్ష్యంగా,👉 పట్టింపు లేకుండాప్రవర్తిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దీంతో తెలంగాణ విద్యార్థులు కేవలం ఆల్ ఇండియా కౌటా (AIQ)…

Read More

మాటలు కాదు… పని చేయండి” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల కోపం అగ్ని

తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, ఇంకా నెరవేర్చని ఎన్నికల హామీలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియా, ప్రజా వేదికలు, మీడియా డిబేట్ లలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు పంట కొనుగోలు నిలిచిపోయింది ఫీజు రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ప్రజల మాటల్లో:

Read More

టీవీలో కాదు… ఓపెన్ ప్లాట్‌ఫామ్‌లోనే ప్రజల గళం: అధికారుల అహంకారానికి ప్రజలే సమాధానం

ప్రజాస్వామ్యం అంటే మాట్లాడే హక్కు.అది ఎవరి అనుమతి మీద ఆధారపడే హక్కు కాదు. కానీ తెలంగాణలో ఓ సంఘటనలో అధికారుల అహంకారం, ప్రజల ఆగ్రహం, మాటల యుద్ధం — ఇవన్నీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించాయి. 🔹 “మీరు ఎవరు? అనుమతి ఎవరు ఇచ్చారు?” — అధికారుల తీరుపై ఆగ్రహం వార్తల ప్రకారం, ప్రభుత్వ పనులు, మరమ్మతులు, నిధుల వినియోగం, మరియు పబ్లిక్ వర్క్స్‌పై ప్రశ్నలు అడిగినందుకు ఒక పౌరుడిపై అధికారులు అహంకార తీరులో స్పందించారు. ఆఫీసర్ మాటలు…

Read More