42% బీసీ రిజర్వేషన్లపై నిశ్శబ్దం.. ఎన్నికల హడావుడి ఎందుకు? తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విమర్శలు

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలపై ఇప్పటివరకు స్పష్టమైన కార్యాచరణ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటపై పార్లమెంట్లో కనీసం 20 నిమిషాల చర్చ కూడా జరగలేదని రాజకీయ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రెండూ అండగా ఉంటామని చెబుతున్నా, ప్రజల సమస్యలపై పార్లమెంట్లో చర్చ జరగకపోవడం అనుమానాలకు దారి తీస్తోంది. రాష్ట్రపతి తెలంగాణలో ఉన్న సమయంలోనైనా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ తీసుకుని పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించాల్సిందని…

Read More