మో తుఫాన్ ప్రభావం: తెలంగాణలో రికార్డు వర్షాలు–రైతులు ఆందోళన, ప్రభుత్వ చర్యలపై విమర్శలు

మో తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వానలు పడటంతో రోడ్లు తెగిపోవడం, వాగులు, వంకలు పొంగిపొర్లడం, పంటలు తీవ్రంగా దెబ్బతినడం వంటి పరిస్థితులు నెలకొన్నాయి.ఉమ్మడి వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలో 41.2 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైంది. రైల్వే ట్రాకులు నీటమునగడంతో రైలు రవాణా నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో రహదారి మార్గాలు దెబ్బతినడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటలు ముంచెత్తడంతో వరి, పత్తి సాగు చేసిన రైతులు తీవ్ర ఆందోళన…

Read More