బీసీ రిజర్వేషన్లపై బంద్ పిలుపు – బీజేపీ నిర్ణయంపై తీవ్ర ఆవేదన
రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ రాజకీయ వేడిని రేపింది. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్ల బిల్లు ఆమోదించినప్పటికీ, కేంద్రం వద్ద ఆ బిల్లు ఆగిపోవడం బీసీ సంఘాలను ఆవేదనకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యావత్ ఓబీసీ సంఘాలు రేపు బంద్కు పిలుపునిచ్చాయి. వీరు పేర్కొంటూ — “మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లును అడ్డుకుంటోంది. ఇది ఓబీసీల ఆగవాగానికి దారితీస్తుంది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రేపు అందరూ బంద్లో పాల్గొనాలి” అని…

