సమాజం మాట్లాడని సమస్యను తెరపైకి తీసుకొచ్చిన ‘దండోరా’ – డిసెంబర్ 25న గ్రాండ్ రిలీజ్

స‌మాజంలోని ఎవ‌రూ చూపించ‌ని స‌మ‌స్యను చూపించారుసమాజంలో ఉన్న ఒక ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ను .. ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని పాయింట్ ని ఎంతో ఎమోష‌న‌ల్ కంటెంట్ తో ద‌ర్శ‌కుడు తెర‌పై చూపించార‌ని అన్నారు నిర్మాత ర‌వీంద్ర బెన‌ర్జీ. కలర్ ఫొటో, బెదురులంక 2012 లాంటి వైవిధ్య‌మైన‌ చిత్రాల‌ను నిర్మించి హృదయాల‌ను గెలుచుకున్న ఆయ‌న నుంచి మ‌రో ఆస‌క్తిక‌ర ప్ర‌య‌త్న‌మిది. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి,…

Read More