రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ పూర్తి – బెదిరింపులన్నీ మీడియా చర్చలకేనా?

తెలుగు సినీ సంగీత చరిత్రలో చెరగని సంతకం చేసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు, కళాకారులు పాల్గొని బాలు సేవలను గుర్తు చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు ప్రతీకగా బాలు విగ్రహం నిత్య చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముందు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. “బాలు విగ్రహం పెట్టొద్దు”, “ధర్నాలు చేస్తాం”,…

Read More

రవీంద్రభారతిలో విగ్రహ వివాదం: తెలంగాణ సంస్కృతి అవమానమంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆగ్రహం

తెలంగాణలో రవీంద్రభారతిలో ప్రతిపాదిత విగ్రహావిష్కరణ అంశం తీవ్ర రాజకీయ–సాంస్కృతిక వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు తీవ్రంగా మండిపడుతున్నారు. రవీంద్రభారతి అనేది కేవలం ఒక భవనం కాదు, తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక పోరాటాలకు ప్రతీక అని వారు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, కరువు–వలసలు–ఆత్మహత్యల వంటి ప్రజా సమస్యల సమయంలో కానీ తెలంగాణ ప్రజల కోసం గొంతెత్తని ఒక కమర్షియల్ ఆర్టిస్టుకు…

Read More