మూసీ సుందరీకరణలో మరో వివాదం.. రాజేంద్రనగర్ కీర్తి రిచ్మాండ్ విల్లాస్‌కు నోటీసులు

మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ మరోసారి వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. గాంధీ సరోవర్ భూసేకరణ పేరుతో రాజేంద్రనగర్‌లోని కీర్తి రిచ్మాండ్ విల్లాస్‌కు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేయడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే మధు పార్క్ రిడ్జ్ వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు మరో 50 విల్లాలకు నోటీసులు ఇవ్వడం స్థానికుల్లో ఆందోళన పెంచుతోంది. రాజేంద్రనగర్ మండలం హైదర్‌గూడ పరిధిలోని కీర్తి రిచ్మాండ్ విల్లాస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇంద్రప్రకాశ్‌కు రెవెన్యూ…

Read More