ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ: కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు

ఐడీపీఎల్ భూముల వివాదంపై విజిలెన్స్ ఎంక్వైరీ కవిత–మాధవరం కృష్ణారావు మధ్య పరస్పర ఆరోపణలు హైదరాబాద్‌లోని కోట్ల రూపాయల విలువైన ఐడీపీఎల్ భూముల వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. కూకట్పల్లి పరిధిలోని సర్వే నెంబర్ 376లో ఉన్న భూముల అన్యక్రాంతంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సమగ్ర విచారణ చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, ఎస్పీ స్థాయి అధికారితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే…

Read More

5 లక్షల కోట్ల భూ స్కామ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకూ – కాంగ్రెస్ సర్కార్‌పై చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో భారీ స్థాయిలో 5 లక్షల కోట్ల భూ స్కామ్ నడుస్తోందని హిందుత్వవాది చీకోటి ప్రవీణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇండస్ట్రియల్ భూములను ఔటర్ రింగ్ రోడ్ అవతలికి తరలించే నెపంతో డబుల్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తీసుకువచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ మాఫియాకు దారితీసిందని ఆయన విమర్శించారు. ఇండస్ట్రియల్ భూములను రెసిడెన్షియల్‌గా మార్చుకునే వెసులుబాటు వెనుక పెద్ద ఎత్తున భూ దందా జరుగుతోందన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ అవసరాల కోసమే ఈ స్కామ్‌ల ద్వారా డబ్బులు వసూలు…

Read More

బాలానగర్ భూముల కుంభకోణం: ప్రభుత్వానికి ₹3 కోట్లు, బంధుమిత్రులకు ₹30 కోట్లు?

బాలానగర్ ప్రాంతంలో భూముల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ప్రాంతంలో ఇప్పుడు గజం ధర లక్షా యాభై వేల రూపాయలు వరకు ఉంది. అయితే ప్రభుత్వ విధానాల పేరుతో భూములను అతి తక్కువ ధరకు కొంతమందికి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే, రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం బాలానగర్‌లో ఎకరానికి కేవలం ₹10,000 మార్కెట్ వాల్యూ చూపించి, అదిలో 30% మాత్రమే అంటే కేవలం ₹3,000 చెల్లిస్తే చాలు, భూమి వారిది అవుతుంది…

Read More