కేంద్ర బడ్జెట్పై తెలంగాణ భారీ ఆశలు: మెట్రో, టీపులర్, మూసీ–గోదావరి అనుసంధానానికి నిధులొస్తాయా?
ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై తెలంగాణ రాష్ట్రం భారీ ఆశలు పెట్టుకుంది. మెట్రో విస్తరణ, టీపులర్ ప్రాజెక్టులు, మూసీ–గోదావరి నదుల అనుసంధానం వంటి కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారా లేదా అన్నది రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది.h ప్రత్యేకంగా మూసీ–గోదావరి అనుసంధాన ప్రాజెక్టుకు సుమారు ₹6,000 కోట్ల నిధులు అవసరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదించింది. అలాగే కేంద్ర పన్నుల వాటాలో తెలంగాణకు…

