ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆపండి, పాలనపై దృష్టి పెట్టండి: కేటీఆర్–హరీష్ రావులకు మద్దతుగా బిఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ప్రజలంతా గమనిస్తున్నారని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, విలువైన కాలాన్ని విచారణలు, నోటీసులు, రాజకీయ డ్రామాలతో ప్రభుత్వం వృథా చేస్తోందని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్‌లకు నోటీసులు ఇచ్చిన తరువాత, తదుపరి కేసీఆర్‌కు కూడా నోటీసులు ఇస్తారన్న ప్రచారం సాగుతోందని, ఇది పూర్తిగా భయభ్రాంతులు సృష్టించడానికి చేసిన ప్రయత్నమేనని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పేరిట…

Read More

ఫుట్‌బాల్ మ్యాచ్ ప్రైవేట్ ఈవెంటా? ప్రభుత్వ ఈవెంటా? – ప్రజాధనాల వినియోగంపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తిన ప్రతిపక్షాలు

ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ప్రైవేట్ ఈవెంట్ అని టీపీసీసీ అధ్యక్షుడు ప్రకటిస్తుండగా, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మద్దతిచ్చినట్లు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఇందులో భాగస్వామ్యం కావడం తీవ్ర సందేహాలకు దారి తీస్తోంది. ఈ కార్యక్రమం నిజంగా ప్రైవేట్ ఈవెంటా? లేక ప్రభుత్వ ఈవెంటా? అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) కింద జరిగిందని చెప్పుకుంటున్నప్పటికీ, ఖర్చంతా ప్రజల…

Read More

రెవంత్‌రెడ్డికి బీజేపీ సవాల్: హామీల అమలుపై ఓపెన్ డిబేట్‌కి రావాలి!

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన భారీ సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపించాయి. సభ ప్రారంభం నుంచే భారత మాతాకి జై, వందే మాతరం, భారతీయ జనతా పార్టీ జిందాబాద్ నినాదాలతో వేదిక సందడిగా మారింది. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. వేదిక మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొమరయ్య, ఎమ్మెల్యే కోటిపల్లి వెంకటరమణా రెడ్డి సహా పలువురు…

Read More