ప్రజల సొత్తుతో వ్యక్తిగత వేడుకలు ఎందుకు?” — ప్రజాభవన్ నిశ్చితార్థంపై తీవ్ర విమర్శలు
తెలంగాణలో ప్రజాభవన్లో జరిగిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి కుమారుడు సూర్య విక్రమార్క నిశ్చితార్థ వేడుకపై వివాదం ముదురుతోంది. ప్రజల పన్నుల డబ్బుతో నిర్మించబడిన ప్రజాభవన్ను వ్యక్తిగత వేడుకలకు వినియోగించడం సరైనదా? అనే ప్రశ్నపై సోషల్ మీడియా, ప్రజా వేదికలు, రాజకీయ రంగాల్లో గట్టి చర్చ నడుస్తోంది. విమర్శకులు మండిపడుతూ ఇలా అంటున్నారు:

