శాసనసభ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తోంది – స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్

తెలంగాణ శాసనసభ సమావేశాలు పూర్తిగా ఏకపక్షంగా, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా నడుస్తున్నాయని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. స్పీకర్ పక్షపాత వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ శాసనసభ్యులు ఈరోజు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు, శాసనసభలో అమలు చేస్తున్న అజెండాకు ఏమాత్రం పొంతన లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. BACలో ఏడు రోజుల పాటు అసెంబ్లీ నడపాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, సభలో మాత్రం “ఎన్ని…

Read More

మూసీ నది నైట్ ఎకానమీగా మారుతుంది: పేదలకు న్యాయం, ప్రపంచ స్థాయి హైదరాబాద్ లక్ష్యంగా ప్రభుత్వం

తెలంగాణ ప్రజలే తుది నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేస్తూ, హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలకమైన మూసీ నది పరివాహక ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నైట్ ఎకానమీ హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో హోటళ్లు, ఆఫీసులు, ఫుడ్ కోర్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన నైట్ ఎకానమీని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

కేసీఆర్ అయిపోయిన చరిత్రేనా? కృష్ణాజలాలు, విభజన హామీలపై రేవంత్ రెడ్డికి స్ట్రెయిట్ ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పుట్టించే వ్యాఖ్యలు తెరపైకి వచ్చాయి. కేసీఆర్‌ను “అయిపోయిన చరిత్ర”గా అభివర్ణిస్తూ, ఆయన పదేళ్ల పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాలను గుర్తు చేస్తూ తీవ్ర విమర్శలు వినిపించాయి. ఉద్యమకారులను పక్కన పెట్టడం, కృష్ణాజలాల వాటా తేల్చలేకపోవడం, జగన్‌తో కలిసి రాజకీయ లాభాల కోసం వ్యవహరించారన్న ఆరోపణలు గట్టిగా వినిపించాయి. కేసీఆర్‌పై ప్రజలకు నమ్మకం పోయిందని, అందుకే తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్‌ను గద్దె దించారని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారంటీలపై నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన…

Read More

అసెంబ్లీ సెషన్లకు కేసీఆర్ డుమ్మా? ఆరు రోజుల కీలక సమావేశాలపై పెరుగుతున్న ప్రశ్నలు

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. దాదాపు ఆరు రోజుల పాటు, జనవరి 7వ తేదీ వరకు కొనసాగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం—బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్నదే. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ కేవలం ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు సభలో ఉండి వెళ్లిపోయారు. ఆ రోజు పెద్దగా చర్చకు వచ్చే…

Read More

వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…

Read More

వైకుంఠ ఏకాదశి వేళ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై ప్రశ్నలు.. యాదగిరి గుట్టకు ఎందుకు రాలేదు?

వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి, అదే రోజు యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి ఎందుకు రాలేదన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వైకుంఠ ఏకాదశి అనేది వైష్ణవ భక్తులకు అత్యంత పవిత్రమైన రోజు. తెలంగాణలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యాదగిరి గుట్ట ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భారీగా అభివృద్ధి చేసిన నేపథ్యంలో,…

Read More

2025లో కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసంతృప్తి.. పంచాయతీలు, పాలనా వైఫల్యాలు, ప్రజల ప్రశ్నలు

2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అన్ని పార్టీలకూ చేదు అనుభవాలనే మిగిల్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బిఆర్ఎస్, బిజెపీల తర్వాత కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తీవ్ర విమర్శలకు లోనైంది. ముఖ్యంగా కాంగ్రెస్‌లో బీసీ వర్సెస్ రెడ్డి రాజకీయాలు తెరపైకి రావడం, అంతర్గత పంచాయతీలు రోడ్ల మీదకు రావడం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ పంచాయతీలకు “కేర్ ఆఫ్ అడ్రస్” అన్నట్టుగా పరిస్థితి మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక మంత్రి మరో…

Read More

కేసీఆర్ అసెంబ్లీకి వస్తే భయమా? ఆయన చేసిన ద్రోహాలపై చర్చకు సిద్ధమే – కాంగ్రెస్ నేత ఇంద్రా శోభన్

ఇటీవల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన ప్రెస్‌మీట్‌, అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, అలాగే కేటీఆర్ స్పందనపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇంద్రా శోభన్ తీవ్ర స్థాయిలో బిఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తానంటూ చేస్తున్న ప్రకటనలపై స్పందించిన ఆమె, ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావడం ఆయన బాధ్యత అని స్పష్టం చేశారు. రెండు…

Read More