గిరిజన భూములు, నిర్మాణ ప్రాజెక్టులపై వివాదం – తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఆరోపణలు

గిరిజన భూములు, నిర్మాణ ప్రాజెక్టులు, రెవెన్యూ రికార్డులపై ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కొన్ని ప్రాంతాల్లో భూముల వినియోగం, నిర్మాణ అనుమతులు, కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు అనే అంశంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా గిరిజన భూములపై నిర్మాణాలు జరుగుతున్నాయా? వాటికి అనుమతులు ఎలా మంజూరు అయ్యాయి? రెవెన్యూ రికార్డుల్లో మార్పులు జరిగాయా? అనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. భూ రికార్డులు, ప్రభుత్వ శాఖల పాత్ర, ప్రాజెక్టుల పారదర్శకతపై కూడా చర్చ జరుగుతోంది. ఈ అంశంపై…

Read More

జీవో 59 ముసుగులో 50 వేల కోట్ల భూముల దోపిడీ?అర్ధరాత్రి కన్వేయన్స్ డీడ్లు, అనుమానాల నడుమ కొత్త POB లిస్ట్

బిఆర్ఎస్ హయాంలో జీవో నెంబర్ 59 పేరుతో అర్ధరాత్రి భూముల బదలాయింపులు జరిగాయన్న ఆరోపణలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. నాలుగు నెలల వ్యవధిలోనే దాదాపు 50 వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్లినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవో 59 కింద జరిగిన రెగ్యులరైజేషన్ ప్రక్రియలో దరఖాస్తులకు జత చేసిన పత్రాలను సరిగా పరిశీలించకుండానే, ఒక్కొక్కరికి వేల గజాల నుంచి ఎకరాల కొద్దీ భూములను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. రంగారెడ్డి…

Read More

నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఘోర అగ్నిప్రమాదం: ఐదుగురు మృతిఫైర్ సేఫ్టీ నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై రేపటి నుంచి కఠిన చర్యలు

హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ రోడ్డులో ఈ నెల 24వ తేదీ శనివారం చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం నగరాన్ని విషాదంలో ముంచింది. ఒక ఫర్నిచర్ షాప్‌కు సంబంధించిన భవనంలోని సెల్లార్లలో పెద్ద మొత్తంలో నిల్వ చేసిన ఫర్నిచర్, కుర్చీలు, ఫోమ్, స్పాంజ్ వంటి అత్యంత జ్వలనశీల పదార్థాలు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో బయటకు రావడానికి అవకాశం లేక ఐదుగురు దుర్మరణం చెందారు. సెల్లార్లలో వేల సంఖ్యలో ఫర్నిచర్ సామగ్రిని అక్రమంగా నిల్వ చేయడం, ఫైర్…

Read More

స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More

కొండా సురేఖ-రేవంత్ వివాదం: తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు

తాజా రాజకీయ పరిణామాలలో కొండా సురేఖ మరియు రేవంత్ రెడ్డి మధ్య మరింత కలహం వెలుగులోకి వచ్చింది. ఈ వాతావరణంలో వేమ నరేంద్ర రెడ్డి, రోహిణి రెడ్డి, డెక్కన్ సిమెంట్ వంటి వ్యక్తులు వెనుకబడుగా పాత్ర పోషిస్తున్నట్లు వార్తలలో చెప్పబడుతోంది. కొండా సురేఖ తన ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు రక్షించడానికి ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం. రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాల్లో దమ్ము లేకపోవడం, కొండా సురేఖ ప్రెస్ మిట్ పెట్టిన సందర్భాలు, ఎండోన్మెంట్లు మరియు…

Read More