స్మగ్లింగ్‌ నుండి భూ కబ్జా వరకూ — మంత్రి పొంగులేటి కుమారుడిపై సంచలన ఆరోపణలు!”

తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం.మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుమారుడు — రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరుతో వికారాబాద్‌లో 100 కోట్లకు పైగా విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు. ఈ వ్యవహారంలో రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును బెనామీ కవచంగా ఉపయోగించారని, పలు బాధితులు ఆరోపిస్తున్నారు. 🔻 స్మగ్లింగ్ కేసుల చరిత్ర? మంత్రి కుమారుడి పేరు ఇప్పటికే వివాదాల్లోకి వచ్చింది.కస్టమ్స్ శాఖ చేసిన తనిఖీల్లో, భారీ విలువైన విదేశీ వాచీలు అక్రమంగా దిగుమతి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని,…

Read More

తెలంగాణలో పెరుగుతున్న కష్టాలు: ప్రజలు గోషపడుతుంటే, నేతలు కోతలు — అవినీతి, అవ్యవస్థపై ఘాటు విమర్శలు

తెలంగాణలో ప్రతి తరగతి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. శ్రమజీవులు, కార్మికులు, మేస్త్రీలు, ప్లంబర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రిషియన్లు, ఆటో–క్యాబ్ డ్రైవర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు— ఎవరి బతుకులోనూ స్థిరత్వం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూలీలకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమయానికి వేతనాలు రాకపోవడం పెద్ద భారంగా మారింది. వ్యవసాయ రంగం పూర్తిగా నష్టాల్లో మునిగిపోగా, వరి–పత్తి కొనుగోలు సమస్యతో రైతులు తీవ్ర గోషలో ఉన్నారు. వరి తడిసిందని కొనకుండా, పత్తి కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో రైతులు…

Read More

కొండా సురేఖ-రేవంత్ వివాదం: తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్టులు

తాజా రాజకీయ పరిణామాలలో కొండా సురేఖ మరియు రేవంత్ రెడ్డి మధ్య మరింత కలహం వెలుగులోకి వచ్చింది. ఈ వాతావరణంలో వేమ నరేంద్ర రెడ్డి, రోహిణి రెడ్డి, డెక్కన్ సిమెంట్ వంటి వ్యక్తులు వెనుకబడుగా పాత్ర పోషిస్తున్నట్లు వార్తలలో చెప్పబడుతోంది. కొండా సురేఖ తన ఫ్యామిలీ రాజకీయ భవిష్యత్తు రక్షించడానికి ప్రతిస్పందనగా కొన్ని చర్యలు తీసుకుంటున్నారని స్పష్టం. రేవంత్ రెడ్డి ఎటువంటి అంశాల్లో దమ్ము లేకపోవడం, కొండా సురేఖ ప్రెస్ మిట్ పెట్టిన సందర్భాలు, ఎండోన్మెంట్లు మరియు…

Read More