ఇళ్ల పేరుతో లక్షలు వసూలు… ఎనిమిదేళ్లుగా ఆశ్రయం లేక బాధితుల ఆవేదన

ఇళ్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, చివరికి నివాసం లేకుండా చేశారని పలువురు పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఆశలు చూపిస్తూ చివరకు ఏ ఆధారమూ లేకుండా వదిలేశారని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితుల ప్రకారం, ఒక్కో కుటుంబం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని, స్థలం ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్న తర్వాత ఎటువంటి హామీ నెరవేర్చలేదని అంటున్నారు. “మాకు నిలువ…

Read More

ఇళ్ల పేరుతో లక్షలు వసూలు… ఎనిమిదేళ్లుగా ఆశ్రయం లేక బాధితుల ఆవేదన

ఇళ్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, చివరికి నివాసం లేకుండా చేశారని పలువురు పేద కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఎనిమిదేళ్లుగా ఆశలు చూపిస్తూ చివరకు ఏ ఆధారమూ లేకుండా వదిలేశారని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితుల ప్రకారం, ఒక్కో కుటుంబం నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని, స్థలం ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకున్న తర్వాత ఎటువంటి హామీ నెరవేర్చలేదని అంటున్నారు. “మాకు నిలువ…

Read More

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read More