రెండో విడత రైతు భరోసా నిధులు: ₹2650 కోట్ల సమీకరణ, రైతుల్లో ఆశలు–ఆందోళనలు

తెలంగాణలో రైతులకు ఆర్థిక సహాయం అందించే కీలక పథకమైన రైతు భరోసా రెండో విడత నిధుల జమకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడానికి సుమారు ₹2650 కోట్లను సమీకరించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు Revanth Reddy మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఈ పథకాన్ని మొత్తం మూడు విడతల్లో అమలు చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మొదటి విడత నిధులు విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ, అన్ని…

Read More

ప్రయాస్ కాదు శ్రేయస్: బాధ్యతాయుత బడ్జెట్‌తో వికసిత్ భారత్ దిశగా అడుగులు

శ్రేయస్ vs ప్రయాస్ – బాధ్యతాయుత బడ్జెట్ దృష్టికోణం మన వేదాల్లో చెప్పినట్టుగా ప్రయాస్ కాదు, శ్రేయస్ ముఖ్యము.ప్రయాస్ అంటే – ఇప్పుడే కనిపించే సంతోషం, తాత్కాలిక లాభం.శ్రేయస్ అంటే – బాధ్యతతో నిర్ణయాలు తీసుకుని, ఇప్పుడు కూడా లాభం ఉండేలా, భవిష్యత్తులో దేశం బలపడేలా చేసే విధానం. ఈ బడ్జెట్ అదే శ్రేయస్ దృష్టితో వచ్చింది. ఇది ఫ్రీబీలు పంచే బడ్జెట్ కాదు.ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, ఆర్థిక క్రమశిక్షణతో ప్రజలకు నిజమైన లాభం చేసే బడ్జెట్. బడ్జెట్‌కి…

Read More