అసెంబ్లీలో సీట్ల పునర్విభజనపై చర్చలు, సభలో రాకేష్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం

తెలంగాణ రాజకీయ వర్గాల్లో అసెంబ్లీ సీట్ల పునర్విభజన అంశం హాట్ టాపిక్‌గా మారింది. బుధవారం అసెంబ్లీ లాబీల్లో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య ఈ విషయంపై జోరుగా చర్చలు జరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాలు దాదాపు 170-179 వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలతో రాజకీయ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పునర్విభజన జనాభా ప్రాతిపదికన జరుగుతుందా? ఏ జిల్లాల్లో ఎన్ని సీట్లు పెరుగుతాయి? దక్షిణ తెలంగాణకు ఎక్కువ ప్రాధాన్యం దక్కుతుందా? వంటి అంశాలపై…

Read More