విద్యార్థుల జీవితం ప్రమాదంలో: ఫీజు రీయింబర్స్‌మెంట్, జీతాలు నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు

ఎల్బీ నగర్ శాఖతో పాటు రంగారెడ్డి జిల్లా నాయకులు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించాయి. “ఇది న్యాయమైన పోరాటం, అవసరమైన డిమాండ్” అంటూ వారు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాది అధ్యక్షుడు రవీందర్ గారు, కార్పొరేటర్ లచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో వారు ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. “పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తూ విద్యార్థుల…

Read More