వేదిక వద్ద గందరగోళం: తోపులాట చేయొద్దని నేతల విజ్ఞప్తి

సభా వేదిక వద్ద ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా నిర్వాహకులు మరియు నేతలు పదే పదే “ఎవరు కూడా దొబ్బుకోకండి, తోపులాట చేయొద్దు” అంటూ విజ్ఞప్తి చేశారు. వేదిక చుట్టూ చేరిన కార్యకర్తలు, అభిమానులు నియంత్రణ పాటించాలని సూచించారు. మల్లారెడ్డి, అనంత రెడ్డి, రఘుపతి రెడ్డి తదితర నేతల పేర్లతో పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తూ, ఫోటోలు తీయవద్దని, పక్కకు జరగాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా వేదిక వద్ద క్రమశిక్షణ పాటించాలని నిర్వాహకులు…

Read More

ఢిల్లీని కుదిపేసిన ఘోర పేలుడు – ఉగ్ర దాడి అనుమానాలు.. దేశవ్యాప్తంగా అలెర్ట్!

రాష్ట్ర రాజధాని ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఒక భారీ కార్ పేలుడు చోటుచేసుకుంది. సోమవారం సాయంత్రం సుమారు 7 గంటలకు ఎర్రకొట్ట (Red Fort) సమీపంలోని మెట్రో స్టేష‌న్ దగ్గర ఒక కారు పేలడంతో ప్రాణనష్టం మరియు భారీ స్థాయి నష్టం సంభ‌వించింది. ప్రాథమిక నివేదికల ప్రకారం ఘటన స్థానంలోనే తొమ్మిది మంది జ‌నాలు మరణించగా, 24 మందికి గాయాలైనట్లు తెలియజేస్తున్నారు. గాయితులలో ముగ్గురు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉంది. పேలుదుడు సంభవించినది తర్వాత సంఘటన స్థలంలో…

Read More