మావోయిస్టుల మృతదేహాలు బూటకపు ఎన్కౌంటర్లు: హిడ్మా–శంకర్ హత్యలపై మావోయిస్టుల సెన్సేషన్ లేఖ”

ఆంధ్ర–ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన తాజా ఎన్కౌంటర్‌పై మావోయిస్టులు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల మారేడుమిల్లి–రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లలో హతమైన మావోయిస్టులు ఎన్కౌంటర్‌లో కాకుండా అరెస్టు చేసి, చిత్రహింసలు పెట్టి చంపేశారని మావోయిస్టుల దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ఆరోపించింది. డీకేఎస్‌జెడ్‌సీ పేరిట విడుదలైన లేఖలో, కామ్రేడ్ హిడ్మా, శంకర్ సహా మరో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు నిరాయుధులుగా అరెస్టు చేసి, హత్య చేశారని స్పష్టం చేసింది. ఈ హత్యలు కచ్చితంగా బూటకపు ఎన్కౌంటర్లే అన్నది లేఖలో…

Read More

మడావి హిడ్మా ఎన్కౌంటర్ చుట్టూ వివాదం: ఎన్‌కౌంటర్ల ధర్మసంకటంపై కొత్త రాజకీయ చర్చ

ఆంధ్రప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాలలో ఇటీవల జరిగిన భారీ ఎన్‌కౌంటర్ దేశవ్యాప్తంగా మరోసారి మావోయిజం, భద్రతా వ్యవస్థ, ఎన్‌కౌంటర్ల న్యాయబద్ధతపై తీవ్ర చర్చను ప్రారంభించింది. గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో మావోయిస్టు అగ్ర నేత మడావి హిడ్మా, అతని భార్య రాజే, అలాగే మరో నలుగురు మావోయిస్టులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. హిడ్మాపై కోటిన్నర, రాజేపై 50 లక్షల రివార్డు ఉండటం ఈ ఆపరేషన్ ప్రాధాన్యతను చూపిస్తుంది. డీఎస్పీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, “ఇది కీలక విజయం” అని పేర్కొన్నప్పటికీ,…

Read More

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ: కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఎన్‌కౌంటర్‌లో హతం!

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఉదయం అకస్మాత్తుగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టులు–భద్రతా దళాల మధ్య చోటుచేసుకున్న భారీ ఎన్‌కౌంటర్‌లో పలు అగ్రనేతలు మృతి చెందినట్లు సమాచారం. ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రారంభమైన ఈ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఫైర్ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రాథమిక సమాచార ప్రకారం, ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా, వారిలో అత్యంత కీలక నాయకుడు హిడ్మా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అధికారిక ధృవీకరణ…

Read More