జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ జోరు — మైనంపల్లి హనుమంతరావు గారి ధైర్యవాక్యాలు

హైదరాబాద్, జూబ్లీహిల్స్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత హాట్‌సీట్‌గా మారిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి చెలరేగింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ — మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో, ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారు, జూబ్లీహిల్స్ పరిధిలోని ఎల్లారెడ్డిగూడాలో ప్రచారం నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారిని కలుసుకుని ఇంటర్వ్యూ చేశారు. హనుమంతరావు గారు మాట్లాడుతూ,

Read More

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు – ముదిరాజుల వాదనలు, ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ముదిరాజుల నాయకులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను, రాజకీయ పార్టీల వైఖరిని తీవ్రంగా విమర్శించారు. బీసీలకు న్యాయం చేయాలంటూ గళం వినిపించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి బీసీల రిజర్వేషన్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. 42% రిజర్వేషన్ అమలు విషయంలో హైకోర్టు తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో ముదిరాజుల నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలను వంచిస్తోందని, ముదిరాజులకు విద్యా, ఉద్యోగ అవకాశాలు అందట్లేదని…

Read More