ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదు: కేసీఆర్, హరీష్ రావుకు ఊరట – హైకోర్టు కీలక తీర్పు

కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక చట్టబద్ధ నిబంధనలు పాటించకుండా సిద్ధమైందని స్పష్టం చేస్తూ, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిపై చర్యలు నిలిపివేయాలని హైకోర్టు పేర్కొంది. అయితే విచారణ కమిషన్‌ను…

Read More