ఖైరతాబాద్ ఉపఎన్నిక కౌంట్‌డౌన్ స్టార్ట్ — ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం?

ఖైరతాబాద్ ఉపఎన్నికపై స్పష్టత? ఫ్లెక్సులతో దానం నాగేంద్ర సంకేతం ఇచ్చేశారా? హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ నియోజక వర్గంలో ఉపఎన్నిక జరగబోతుందనే రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేంద్ర కాంగ్రెస్‌కు వెళ్లినప్పటి నుంచి ఆయన రాజీనామా చేస్తారా? లేదా అనర్హత వేట పడుతుందా? అనే ప్రశ్నలపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కేబీఆర్‌ పార్క్ వద్ద ఫ్లెక్సుల సందడి కేబీఆర్‌ పార్క్‌ సర్కిల్ వద్ద కాంగ్రెస్ నాయకుల ఫ్లెక్సులు వరుసగా కనిపిస్తున్నాయి. ఈ ఫ్లెక్సులన్నింటిలో కూడా దానం…

Read More

వెలిమెల గిరిజన భూముల దోపిడీపై ఎన్హెచ్ఆర్సి విచారణ – రాజకీయ నేతల చేతుల్లో న్యాయవ్యవస్థ బందీనా?

వెలిమెల—తెలంగాణ: వెలిమెల గిరిజన రైతుల భూముల అక్రమ స్వాధీనంపై నెలల తరబడి జరుగుతున్న పోరాటంలో కీలక మలుపు వచ్చింది. గిరిజన రైతుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఎన్హెచ్ఆర్సి (National Human Rights Commission) వెలిమెలకు వచ్చి విచారణ చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి సాక్ష్యాలు, రికార్డులు పరిశీలన కొనసాగుతోంది. రైతుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వంతో మొదలైన ఈ భూ కుంభకోణంలో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి వందల ఎకరాల గిరిజన…

Read More

కడియం శ్రీహరి–దానం నాగేందర్ అనర్హతపై రాజకీయ వేడి పెరుగుదల – రెండు స్థానాల్లో ఉపఎన్నికలు తప్పవని సూచనలు

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనం రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత వేటుపై వేగంగా చర్చలు సాగుతున్నాయి.ఈ ఇద్దరి కేసులు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో అసెంబ్లీ పరిధిలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. స్పీకర్‌ను కలిసిన ఇద్దరు నాయకులు – కీలక సంకేతాలు ఇటీవల కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి “ఇంకొంత సమయం కావాలి” అంటూ అభ్యర్థించినట్లు సమాచారం.తాజాగా ఢిల్లీ నుండి వచ్చిన దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను కలవాలని నిర్ణయించుకోవడం…

Read More