వెలిమెల గిరిజన భూముల దోపిడీపై ఎన్హెచ్ఆర్సి విచారణ – రాజకీయ నేతల చేతుల్లో న్యాయవ్యవస్థ బందీనా?

వెలిమెల—తెలంగాణ: వెలిమెల గిరిజన రైతుల భూముల అక్రమ స్వాధీనంపై నెలల తరబడి జరుగుతున్న పోరాటంలో కీలక మలుపు వచ్చింది. గిరిజన రైతుల ఫిర్యాదులను పరిశీలించేందుకు ఎన్హెచ్ఆర్సి (National Human Rights Commission) వెలిమెలకు వచ్చి విచారణ చేపట్టింది. ఉదయం 8 గంటల నుంచి సాక్ష్యాలు, రికార్డులు పరిశీలన కొనసాగుతోంది. రైతుల ఆరోపణల ప్రకారం, గత ప్రభుత్వంతో మొదలైన ఈ భూ కుంభకోణంలో రాజకీయ నాయకులు, రెవెన్యూ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి వందల ఎకరాల గిరిజన…

Read More

కడియం శ్రీహరి–దానం నాగేందర్ అనర్హతపై రాజకీయ వేడి పెరుగుదల – రెండు స్థానాల్లో ఉపఎన్నికలు తప్పవని సూచనలు

తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సంచలనం రేపే పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.కడియం శ్రీహరి మరియు దానం నాగేందర్‌కు సంబంధించిన అనర్హత వేటుపై వేగంగా చర్చలు సాగుతున్నాయి.ఈ ఇద్దరి కేసులు స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉండడంతో అసెంబ్లీ పరిధిలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. స్పీకర్‌ను కలిసిన ఇద్దరు నాయకులు – కీలక సంకేతాలు ఇటీవల కడియం శ్రీహరి స్పీకర్‌ను కలిసి “ఇంకొంత సమయం కావాలి” అంటూ అభ్యర్థించినట్లు సమాచారం.తాజాగా ఢిల్లీ నుండి వచ్చిన దానం నాగేందర్ కూడా స్పీకర్‌ను కలవాలని నిర్ణయించుకోవడం…

Read More