గచ్చిబౌలి స్టేడియంలో 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్
నమస్తే, OK TV కి స్వాగతం. గచ్చిబౌలి స్టేడియంలో ఈ జనవరి 26 నుండి నాలుగు రోజుల పాటు 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ ఛాంపియన్షిప్ జరగుతోంది. ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఇండియన్ రైల్వేస్ జట్టు హర్యానా జట్టుతో వ్యవహరిస్తోంది. ఈ ఛాంపియన్షిప్ను కాసాని జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. BJP కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిర్ల శ్రీధర్…

