క్యాబినెట్ మంత్రుల గద్దలాట: తెలంగాణ ప్రభుత్వంలో ఎవరి ఆట నడుస్తోంది?

మారే అవసరం ఉందా? మారతాడా? కాంగ్రెస్ లోపలి యుద్ధాలు, తెలంగాణ పాలన అస్తవ్యస్తం తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది పాలనా వ్యవస్థా?లేదా ఒక రాజకీయ నాటకమా? ప్రభుత్వం నడుస్తున్నట్టే కనిపిస్తోంది గానీ, లోపల చూస్తే గందరగోళం, స్వార్థం, కుమ్మక్కు రాజకీయాలే తప్ప ప్రజల పాలన ఎక్కడా కనిపించడం లేదు. ప్రాజెక్టుల పేరుతో పంచాయితీలు “రాఘవ కన్స్ట్రక్షన్స్ ఏం తక్కువ తిన్నదా?”“మెగా, కృష్ణా రెడ్డితో సమానంగా ప్రాజెక్టులు వంచుకుంటా!” ఇవి ఆరోపణలు కాదు — ప్రజల్లో వినిపిస్తున్న మాటలు.ప్రాజెక్టులు పంచుకోవడం,…

Read More

సీఎం రేవంత్ రెడ్డి గైర్హాజరీలో కాంగ్రెస్‌లో కలకలం: నలుగురు మంత్రుల అత్యవసర భేటీ వెనుక అసలు కథ

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కలహాలు ఇప్పుడు బయటపడుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండగా, పీసీసీ చీఫ్ ఢిల్లీలో ఉన్న సమయంలోనే రాష్ట్రంలో నలుగురు కీలక మంత్రులు అత్యవసరంగా సమావేశం కావడం రాజకీయంగా సంచలనంగా మారింది. సోమవారం ‘ఎట్ హోమ్’ విందు అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో జరిగిన ఈ భేటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సమావేశం సుమారు…

Read More

ప్రభుత్వ ఉద్యోగులు, టెండర్లు, మంత్రుల మధ్య విభేదాలు.. కాంగ్రెస్ పాలనపై ఘాటు విమర్శలు

ప్రభుత్వ ఉద్యోగుల నుంచి మంత్రుల వరకూ: తెలంగాణ పాలనపై పెరుగుతున్న ప్రశ్నలు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఈ మధ్య రాజకీయ చర్చల్లో ప్రధాన అంశంగా మారాయి. డీఏ (DA) అంశంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి. ఇచ్చిన డీఏకే 36 నెలల గడువు పెట్టడం, ఎన్నికల భయంతో ఉద్యోగులను మౌనంగా ఉంచే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని…

Read More

అసెంబ్లీని వదిలేసి ప్రెస్ మీట్లు ఎందుకు? ప్రజల డబ్బు వృథాపై ప్రతిపక్షానికి సోయి లేదా?

ఇది మీ పర్సనల్ పార్టీ ఆఫీస్‌లో పెట్టుకున్న ప్రెస్ మీట్ కాదు.. అసెంబ్లీ. అక్కడ మాట్లాడితేనే మాటలకు శాసనబద్ధత ఉంటుంది. ఒక అంశాన్ని సభలో లేవనెత్తితే దానిపై చర్చ జరుగుతుంది, సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం ఉండగానే, అసెంబ్లీని వదిలేసి బయట ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా గత పదేళ్లుగా తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారనే విమర్శలు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తున్నాయి. బీజేపీ విషయానికి వస్తే.. తమ వరకు సమస్య వచ్చినప్పుడే…

Read More

రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహ ఆవిష్కరణ పూర్తి – బెదిరింపులన్నీ మీడియా చర్చలకేనా?

తెలుగు సినీ సంగీత చరిత్రలో చెరగని సంతకం చేసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు, కళాకారులు పాల్గొని బాలు సేవలను గుర్తు చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు ప్రతీకగా బాలు విగ్రహం నిత్య చిహ్నంగా నిలుస్తుందని అన్నారు. అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముందు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. “బాలు విగ్రహం పెట్టొద్దు”, “ధర్నాలు చేస్తాం”,…

Read More

ఇండస్ట్రీల పేరిట భూముల దోపిడీ: పారిశ్రామిక వాడలు వాణిజ్య కేంద్రాలుగా మారిన చరిత్ర

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో కేటాయించిన భూములు ఇప్పుడు వాణిజ్య కేంద్రాలుగా మారి భారీ దందాకు అడ్డా అవుతున్నాయి. గత 10 ఏళ్లుగా పారిశ్రామిక వాడల్లో జరుగుతున్న అక్రమాలపై అధికారులు కన్నుగప్పి ఉండగా, కొందరు రాజకీయ నాయకులు మరియు పరిశ్రమల పేరుతో భూములు పొందిన వాళ్లు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు. పారిశ్రామిక పెట్టుబడుల కోసం కేటాయించిన భూముల్లో గోడౌన్‌లు, కార్ షోరూమ్‌లు, ఫంక్షన్ హాళ్లు, లగ్జరీ బిజినెస్ సంస్థలు నిర్మించడమే కాకుండా, విద్యా రంగంలో Johnson…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక తర్వాత సీఎం పదవి మారుతుందా? రేవంత్ రెడ్డి భవితవ్యం పై వేడెక్కిన చర్చ

జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భవితవ్యం ఏమవుతుందన్న ప్రశ్న రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరింత ఊపందుకుంది. “జూబ్లీ హిల్స్‌లో రేవంత్ రెడ్డి ఓడిపోతే ఆయనకు ఎలాంటి సమస్య లేదని చాలామంది భావించినా… నిజానికి ఆయన గెలిస్తేనే పదవి ప్రమాదంలో పడుతుందని, ఆయనను ఓడగొట్టేందుకు అంతర్గతంగా ప్రయత్నాలు జరిగాయని’’ కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెక్స్ట్ సీఎం ఎవరు? అనే…

Read More

రేవంత్ ప్రభుత్వం కూలిపోనున్నదా? – కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి ప్రభావం, మంత్రుల ఓటమి భయాలు

తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం రెండు నెలలు పూర్తి అవుతుండగానే, అంతర్గత అసంతృప్తులు, హైకమాండ్ నిరాశ, మరియు రాజగోపాల్ రెడ్డి గారి ప్రభావం కలిసిపడి కాంగ్రెస్ పార్టీలో పెద్ద కలకలం రేపుతున్నాయి. సమాచారం ప్రకారం, 2026–27లో జరిగే తదుపరి ఎన్నికల్లో ప్రస్తుతం ఉన్న మంత్రులు చాలామంది ఓడిపోతారనే అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు తమ సొంత…

Read More

కాంగ్రెస్‌లో “రాగింగ్ రాజకీయం” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అంతర్గత కలహాల తుఫాన్!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్రమైన అంతర్గత గందరగోళంలో పడిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీ అంతర్గతంగా “సీనియర్స్ వర్సెస్ జూనియర్స్” రాగింగ్ వాతావరణం నెలకొన్నట్లు నేతల ప్రవర్తన చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదని, కొందరు సీనియర్ మంత్రులు ఆయనను జూనియర్‌గా తీసుకుంటున్నారని సమాచారం. కాలేజీల్లో రాగింగ్ జరిగితే కేసులు పెడతారు — కానీ కాంగ్రెస్‌లో మంత్రులు ఒకరిని ఒకరు రాగ్‌ చేస్తుంటే…

Read More

జీవన్ రెడ్డి ఆగ్రహం – కాంగ్రెస్‌పై తీవ్ర విరుచుకుపడ్డ సీనియర్ నేత

తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు మరింతగా ముదురుతున్నాయి. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. జీవన్ రెడ్డి మాట్లాడుతూ, “ఇప్పుడు కాంగ్రెస్‌లో నిజమైన కార్యకర్తలకు విలువ లేదు. మేము చెప్పిన మాటకు ప్రాధాన్యం లేదు. ఇప్పుడు రేవంత్ సిటంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మొత్తం పార్టీ రేవంత్ పెత్తనంలో నడుస్తుంది” అని ఘాటుగా…

Read More