తెలంగాణలో క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు గ్రీన్ సిగ్నల్… రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలపై ఇంకా స్పష్టత లేదు

రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న క్యాష్‌లెస్ హెల్త్ స్కీమ్‌కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉద్యోగుల్లో కొంత ఊరట కనిపిస్తోంది. సచివాలయంలో జరిగిన దీర్ఘకాలిక సమావేశంలో ఉద్యోగుల ఆరోగ్య భద్రత, ఆర్థిక రక్షణకు సంబంధించిన కొత్త విధానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిడి శ్రీహరి మీడియాకు వివరాలు వెల్లడించారు. కొత్త…

Read More