వెండి కిలో ₹4 లక్షలు… బంగారం ₹67 వేలు: మధ్యతరగతికి అందని ధరలు
గత కొన్ని రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా వెండి ధర కిలోకు రూ.4 లక్షలకు చేరిందంటే పరిస్థితి ఎంత తీవ్రమైందో అర్థం చేసుకోవచ్చు. కేవలం 28 రోజుల్లోనే వెండి ధర దాదాపు రూ.1.44 లక్షలు పెరగడం మార్కెట్ను షాక్కు గురి చేసింది. మరోవైపు బంగారం కూడా ఒక్కరోజులోనే రూ.13,000కుపైగా పెరిగి తులానికి రూ.67,000 మార్క్ను దాటింది. ఈ ధరల పెరుగుదలతో బంగారం కాయిన్లు, బిస్కెట్లు మార్కెట్లో అందుబాటులో లేకుండా పోతున్నాయి. డిమాండ్…

