పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై విమర్శలు: రాజకీయ పరిపక్వత లేకపోవడమే కారణమా?

తెలుగు రాష్ట్రాల మధ్య సహజమైన అనుబంధం ఎన్నాళ్లనుంచో కొనసాగుతున్నది. ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగినా కూడా భాష, సంస్కృతి, భావజాలం ఒక్కటే. అయితే, ఇటీవల పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక రాజకీయ వ్యాఖ్య రెండు రాష్ట్రాల ప్రజల్లో అసంతృప్తికి కారణమైంది. రాజకీయ అనుభవం పెరుగుతున్న తరుణంలో అలాంటి వ్యాఖ్యలు రావడం పలువురు నాయకులు, ప్రజలు బాధ్యతారాహిత్యంగా చూస్తున్నారు. తెలంగాణ భావజాలాన్ని అర్థం చేసుకోలేకపోవడమేనా? పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్‌లో Telangana ప్రజల భావనపై అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపించిందని…

Read More

తెలంగాణను అవమానించారా? పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన యువకుడు!

తెలంగాణ వాళ్లపై కామెంట్ చేసిన పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీశాయి. Telangana ప్రజలపై “నరదృష్టి” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన వ్యాఖ్యలపై చాలా మంది ఆగ్రహంతో స్పందిస్తున్నారు. నేను ఒక్కటే అడుగుతున్నాను —తెలంగాణ వాళ్ల కళ్ళు అంత చెడ్డవి అయితే, మీరంతా హైదరాబాద్లో ఎందుకు ఉంటున్నారు? హైదరాబాద్‌లో మీ వ్యాపారాలు, మీ జీవనం, మీ సినిమా షూటింగ్‌లు, మీ ఆస్తులు — ఇవన్నీ ఇక్కడే కదా? 👉 ఇక్కడ బిజినెస్ చేసుకోవాలి,👉 ఇక్కడ…

Read More

ఖైరతాబాద్‌లో పీజీఆర్ వారసత్వం — రాజకీయ సాంప్రదాయాలపై మళ్లీ చర్చ

తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ప్రముఖ నియోజకవర్గం ఖైరతాబాద్ ఎన్నాళ్లుగానో పేద ప్రజల ఆశలు–ఆకాంక్షలకు కేంద్రంగా నిలిచింది. ఈ ప్రాంతానికి పునాది వేసి, పేదలకు అండగా నిలబడి, అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైన నేత పి. జనార్ధన రెడ్డి (పీజీఆర్). తండాలు, గూడాలు, మారుమూల బస్తీలు…హైదరాబాద్‌కు ఉద్యోగాల కోసం వచ్చిన వలస కుటుంబాలకు అండగా నిలిచిన పీజీఆర్, “పేదల దేవుడు”గా పేరుపొందారు. 2007లో పీజీఆర్ గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందగా, ఖైరతాబాద్‌తో పాటు మొత్తం హైదరాబాదు…

Read More

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అజారుద్దీన్ కి మంత్రి పదవి చర్చ – కాంగ్రెస్ వ్యూహం మైనారిటీ ఓట్లపై ఫోకస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాజకీయాల్లో వేడి చెలరేగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మైనారిటీ ఓట్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వబోతున్నారనే వార్తలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ముందుగా అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా నియమించి, అనంతరం మంత్రివర్గంలో చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మైనారిటీ…

Read More

జూబ్లీహిల్స్ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా? – కేటీఆర్, రేవంత్ వ్యూహాలతో హీట్ పెరిగింది

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈసారి పోరు ప్రధానంగా బీఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ మధ్యే జరగనుంది. బీజేపీ ప్రభావం ఈ ప్రాంతంలో తక్కువగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు కూడా సెటిలర్ ఓటు బ్యాంక్ పై దృష్టి సారించాయి. ఈ ఓట్లు ఏ వైపుకు మళ్లతాయన్నది గెలుపు ఓటములపై కీలక ప్రభావం చూపనుంది. సమాచారం ప్రకారం, బీఆర్‌ఎస్ నాయకుడు కేటీఆర్ ఇటీవల టిడిపి నాయకుడు నారా లోకేష్ తో భేటీ అయ్యారు….

Read More

ఆత్మనిర్భర్ భారత్‌లో ఏపీ కీలకం: కర్నూల్‌లో మోదీ శంకుస్థాపనలు, చంద్రబాబు–పవన్‌ల నేతృత్వంలో అభివృద్ధి పరుగులు

కర్నూల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ స్థాయిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. మొత్తం ₹13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఏపీలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. మోదీ తన ప్రసంగంలో “ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే భారతదేశ అభివృద్ధే” అని పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కీలకమని, ఢిల్లీ–అమరావతి కలిసి ప్రగతిని పరుగులు తీయిస్తున్నాయని అన్నారు. మోదీ మాట్లాడుతూ, “డబుల్ ఇంజిన్ సర్కార్ తో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమర్థ నేతృత్వంలో ఏపీ ముఖచిత్రం మారుతోంది” అని ప్రశంసించారు….

Read More