అవుట్సోర్సింగ్ స్కాం సంచలనం: 7 వేల మంది అధికారులపై ఆరోపణలు

తెలంగాణలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల వ్యవస్థపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. ఫారెన్సిక్ ఆడిట్ ద్వారా సుమారు 7 వేల మంది అధికారులు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు తీసుకున్నట్టు సమాచారం బయటకు రావడం రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో కొంతమంది రెగ్యులర్ అధికారులు డమ్మీ అకౌంట్లు సృష్టించి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లతో జీతాలు డ్రా చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంటే రెగ్యులర్ జీతంతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పేర్లపై కూడా డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది….

Read More

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More

గుండ్లపోచంపల్లిలో ఇళ్ల కూల్చివేత వివాదం… ముందస్తు నోటీసు లేకుండా చర్యలపై కుటుంబాల ఆవేదన

గుండ్లపోచంపల్లి గ్రామంలో అకస్మాత్తుగా జరిగిన ఇళ్ల కూల్చివేత చర్యలు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారి తీసాయి. ముందస్తు నోటీసు లేకుండా, సమయం ఇవ్వకుండా కొన్ని కుటుంబాల ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. విదేశాల్లో నివసిస్తున్న ఒక కుటుంబ సభ్యుడు తెలిపిన వివరాల ప్రకారం, వారి ఇల్లు 2002లో నిర్మించబడింది. పట్టా భూమిలోనే నిర్మాణం జరిగిందని, రహదారి లేదా నాలా ఆక్రమణ లేదని వారు చెబుతున్నారు. అయితే అధికారులు ఆకస్మికంగా వచ్చి ఇళ్లపై కూల్చివేత చర్యలు చేపట్టారని…

Read More

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read More

గ్రూప్ వన్ నియామకాలు సక్రమమే: అవకతవకలకు ఆధారాలు లేవని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో గ్రూప్ వన్ నియామకాలపై కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. గ్రూప్ వన్ పరీక్షలు సక్రమంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ విధించిన స్టేను పూర్తిగా కొట్టివేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తుది తీర్పును ప్రకటించింది. గ్రూప్ వన్ నియామకాలపై 500 మందికి పైగా నిరుద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఎంపికైన అభ్యర్థుల్లో అవకతవకలు జరిగాయని, ముఖ్యంగా ఇంగ్లిష్ మీడియం…

Read More

అదిలాబాద్‌కు ఏడాదిలోపే ఎయిర్‌పోర్ట్: నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే – సీఎం రేవంత్”

అదిలాబాద్ జిల్లాలో జరిగిన భారీ జనసభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. వచ్చే ఏడాది లోపే అదిలాబాద్‌లో ఎయిర్‌బస్ ప్రమాణాలతో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. జిల్లాను అభివృద్ధి పట్టాలెక్కించడం తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. పట్టణం, గ్రామాల అభివృద్ధికి పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బాధ్యతగా ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. అభివృద్ధి చేయగలిగిన వారిని మాత్రమే గెలిపించాలని, అభ్యర్థులు అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసే సంస్కృతిని అడ్డుకోవాలని కోరారు….

Read More

పంచాయతీ ఎన్నికల రాజకీయాలు: రేవంత్ హామీలు, వాస్తవం ఇంకా దూరమే?

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కోర్టు తీర్పులతో ప్రభుత్వ వ్యవస్థ కదలిక మొదలవుతుండగా, మరోవైపు రాజకీయ హామీలు, భిన్న వాగ్దానాలు, మహిళా చీర రాజకీయాలు, సర్పంచుల ఆవేదన—అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. 🔹 42% రిజర్వేషన్ మాట… అమలు సందేహం ఎన్నికల కమిషనర్ రాణి ఉమా ఇటీవల పరిస్థితులపై అప్డేట్ ఇచ్చిన నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయని అర్థమవుతోంది. కానీ ఇక్కడే అసలు చర్చ మొదలవుతోంది. ➡…

Read More

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ

హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత తనిఖీల్లో బయటపడ్డ వివరాలు: అధికారులు ఈ తేడాపై తీవ్ర…

Read More

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల భారీ ట్రేడ్ లైసెన్స్ ఎగవేత బయటపడింది – GHMC నోటీసులు జారీ

హైదరాబాద్ నగరంలో పేరెన్నికగన్న అన్నపూర్ణ స్టూడియోలు మరియు రామానాయుడు స్టూడియోలు భారీగా ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఎగ్గొట్టినట్టు GHMC తనికీల్లో బయటపడింది. సంవత్సరాల తరబడి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ లక్షల్లో కట్టాల్సిన ఫీజులను కేవలం పదివేలు–పన్నెండు వేల రూపాయల వరకు మాత్రమే చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. GHMC స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా స్టూడియోల వివరాలు పరిశీలించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. 🔶 అన్నపూర్ణ స్టూడియోస్ ఫీజు ఎగవేత తనిఖీల్లో బయటపడ్డ వివరాలు: అధికారులు ఈ తేడాపై…

Read More

సచివాలయంలో భారీ మార్పులు – ఒకేసారి 134 ఏఎస్ఓల బదిలీ, మంత్రులు–సెక్రటరీల మధ్య విభేదాలు తీవ్రం

తెలంగాణ సచివాలయంలో ప్రభుత్వం మరోసారి భారీ పరిపాలనా మార్పులు చేసింది. ఒకేసారి 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల (ఏఎస్ఓ) బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణరావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది ఉన్నతాధికారుల బదిలీల తర్వాత, కింది స్థాయిలో ఇదే మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకే శాఖలో ఏళ్ల తరబడి పని చేస్తున్న అధికారులపై ఈసారి ప్రభుత్వం దృష్టి సారించింది. కొంతమంది ఏఎస్ఓలు 12…

Read More