ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: మేడారంలో క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ మేడారంలో చారిత్రకంగా 27వ మంత్రివర్గ భేటీ – కీలక నిర్ణయాలు వెల్లడి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 27వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి సీతక్కలతో కలిసి మీడియాకు…

Read More

త్రీపుల్‌ఆర్ నార్త్ ప్రాజెక్ట్‌పై వివాదాలు: మ్యాప్ మార్పులతో రైతుల్లో ఆందోళన, నష్టపరిహారం పై ప్రశ్నలు

త్రీపుల్‌ఆర్ (TRR – Regional Ring Road) నార్త్ విభాగానికి సంబంధించిన పనులను కేంద్రం ఇటీవల క్లియర్ చేసిన తర్వాత, ప్రాజెక్ట్ మళ్లీ చర్చల్లో నిలిచింది. ఎన్హెచ్ఏఐ మొత్తం ₹15,627 కోట్లతో పనులు చేపట్టేందుకు అనుమతి ఇచ్చి, డిసెంబర్‌లో టెండర్లు → మార్చిలో పనులు ప్రారంభం లక్ష్యంగా హామ పద్ధతిలో టెండర్ ప్రాసెస్ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ప్రాజెక్ట్ మ్యాప్ మార్పులు, భూ స్వాధీనంపై వివాదాలు, రైతుల తీవ్ర ఆందోళనలు మళ్లీ తీవ్రతరం అయ్యాయి. 📌…

Read More