77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ – యువతను క్రీడల వైపు ప్రోత్సహించిన నిర్వాహకులు

77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడల ద్వారా శారీరక, మానసిక అభివృద్ధి సాధించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీ గారికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ టోర్నమెంట్‌కు స్పాన్సర్‌గా నిలిచిన అనిల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విజయం సాధించిన జట్లకు, రన్నర్స్‌గా నిలిచిన మల్లాపూర్ తోట జట్టుకు అభినందనలు తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొన్న అన్ని…

Read More