పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రెడీ… కానీ బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారం: హైకోర్టు, క్యాబినెట్ కీలకం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీ రాజ్ కమిషనరేట్‌కి చేరాయి. జిల్లా పంచాయతీ అధికారులు మూడు సెట్ల గెజిట్లు, జిరాక్స్ కాపీలు, పెన్‌డ్రైవ్ డేటా సమర్పించడంతో ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. పీఆర్ అధికారులు పరిశీలించిన తరువాత ఒక్కో సెట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా SEC చేతుల్లోకి వెళ్లింది. అధికారిక సమాచారం…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక మలుపు: హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్త ఉత్కంఠ”

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై హైకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు లేఖల ద్వారా ప్రకటించడంతో, కోర్టు నుంచి అనుకూల నిర్ణయం వెలువడే అవకాశాలపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం–ఎన్నికల సంఘం సిద్ధత రిజర్వేషన్లలో మార్పులు 50% రిజర్వేషన్లలో: ఎన్నికల షెడ్యూల్…

Read More

బీసీ రిజర్వేషన్‌పై ముదిరాజుల ఆవేదన: “మాకు న్యాయం ఎప్పుడుంటుంది?

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై హైకోర్టు తీర్పు వెలువడే రోజునే, ముదిరాజుల వర్గం నుండి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ముదిరాజుల సంఘ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వం బీసీల పేరుతో రాజకీయ జిమ్మిక్లు చేస్తోంది, కానీ వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదు” అన్నారు. ఆయన వ్యాఖ్యానంలో, “ముదిరాజుల కోసం ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్య,…

Read More

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read More

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది – బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు విచారణ ఉత్కంఠగా

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం…

Read More