మనశంకర్ వరప్రసాద్ సినిమా టికెట్ ధరల వ్యవహారం: జీఎస్టి అధికారులకు హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అంతర్గత అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లేందుకు సగం మంది మంత్రులు ఆసక్తి చూపడం లేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సర్కారుకు అందిన నిఘా వర్గాల నివేదికల ప్రకారం, మున్సిపల్ ఎన్నికలపై మంత్రుల నిర్లక్ష్యం పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మరోసారి హైకోర్టు గట్టి చర్యలకు దిగింది. మనశంకర్ వరప్రసాద్‌కు సంబంధించిన సినిమా టికెట్…

Read More

ట్రాఫిక్ చలాన్ల వసూలులో బలవంతం నిషేధం: వాహన తాళాలు లాక్కునే హక్కు పోలీసులకు లేదు – హైకోర్టు

ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను చెల్లించాలంటూ వాహనదారులను బలవంతం చేయరాదని, చలాన్ల వసూలు కోసం వాహనాలను అడ్డుకోవడం లేదా వాహనాల తాళం చెవులు లాక్కునే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులు జరిమానా చెల్లించకపోతే, చట్ట ప్రకారం సంబంధిత కోర్టు ద్వారా మాత్రమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు పేర్కొంది. వాహనదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలాన్లు చెల్లిస్తే…

Read More

సినిమా టికెట్ రేట్ల పెంపుపై హైకోర్టు సీరియస్‌: సివి ఆనంద్‌కు ధిక్కరణ నోటీసులు, 90 రోజుల నిబంధన తప్పనిసరి

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకు సంబంధించిన టికెట్ రేట్లు పెంపు విషయాన్ని కోర్టు దృష్టికి ముందుగా తీసుకురాకపోవడంపై హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్‌కు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇటీవల రాజాసాబ్ సినిమా టికెట్ రేట్ల పెంపు మెమోను హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో, ఎనిమిదవ తేదీన మన శంకర్ వరప్రసాద్ సినిమా…

Read More

హైకోర్టుకు చేరిన సంక్రాంతి బిగ్గీస్.. కారణమేంటంటే..?

సంక్రాంతి 2026 సీజన్‌లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ చిత్రాలు పోటీ పడనున్నాయి. ఈ పండుగ సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ది రాజా సాబ్’ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ చిత్రాలు తెలంగాణ హైకోర్టు వరకు చేరడం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ఈ…

Read More

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రెడీ… కానీ బీసీ రిజర్వేషన్లపై పెద్ద దుమారం: హైకోర్టు, క్యాబినెట్ కీలకం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల గెజిట్లు అన్ని జిల్లాల నుంచి పంచాయతీ రాజ్ కమిషనరేట్‌కి చేరాయి. జిల్లా పంచాయతీ అధికారులు మూడు సెట్ల గెజిట్లు, జిరాక్స్ కాపీలు, పెన్‌డ్రైవ్ డేటా సమర్పించడంతో ప్రక్రియ అధికారికంగా పూర్తయింది. పీఆర్ అధికారులు పరిశీలించిన తరువాత ఒక్కో సెట్ కాపీని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC)కి పంపించారు. దీంతో ఎన్నికల నిర్వహణ బాధ్యత పూర్తిగా SEC చేతుల్లోకి వెళ్లింది. అధికారిక సమాచారం…

Read More

స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక మలుపు: హైకోర్టు తీర్పుపై రాష్ట్రవ్యాప్త ఉత్కంఠ”

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడే అవకాశం ఉంది. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై హైకోర్టు ఈ రోజు విచారణ జరపనుంది. ప్రభుత్వం మరియు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు లేఖల ద్వారా ప్రకటించడంతో, కోర్టు నుంచి అనుకూల నిర్ణయం వెలువడే అవకాశాలపై ఆసక్తి పెరిగింది. ప్రభుత్వం–ఎన్నికల సంఘం సిద్ధత రిజర్వేషన్లలో మార్పులు 50% రిజర్వేషన్లలో: ఎన్నికల షెడ్యూల్…

Read More

బీసీ రిజర్వేషన్‌పై ముదిరాజుల ఆవేదన: “మాకు న్యాయం ఎప్పుడుంటుంది?

తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపై హైకోర్టు తీర్పు వెలువడే రోజునే, ముదిరాజుల వర్గం నుండి తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. ముదిరాజుల సంఘ నాయకుడు సురేష్ గారు మాట్లాడుతూ, “ప్రభుత్వం బీసీల పేరుతో రాజకీయ జిమ్మిక్లు చేస్తోంది, కానీ వాస్తవంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడం లేదు” అన్నారు. ఆయన వ్యాఖ్యానంలో, “ముదిరాజుల కోసం ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడటం లేదు. మా కష్టాల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్య,…

Read More

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణలో వేడెక్కిన రాజకీయాలు – రేవంత్ రెడ్డి స్ట్రాటజీనా లేదా నిజమైన న్యాయ పోరాటమా?

తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై రాజకీయాలు ఉధృతమయ్యాయి. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను ముందుకు తీసుకెళ్లడంపై పట్టుదలగా ఉంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఇది ఎన్నికల ముందరి “పోలిటికల్ స్ట్రాటజీ” అని ఆరోపిస్తున్నాయి. ఓకే టీవీతో మాట్లాడిన ఆమాద్మీ పార్టీ నాయకురాలు హేమ జిల్లోజి గారు వ్యాఖ్యానిస్తూ, “రేవంత్ రెడ్డి గారు ఈ రిజర్వేషన్ అంశాన్ని ప్రజల దృష్టిని మరల్చేందుకు మాత్రమే వాడుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థ ఎన్నికలను…

Read More

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది – బీసీ రిజర్వేషన్ పై హైకోర్టు విచారణ ఉత్కంఠగా

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం…

Read More