మాటలు కాదు… పని చేయండి” — రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల కోపం అగ్ని
తెలంగాణలో రాజకీయ పరిస్థితులు వేడెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు, ఆగ్రహపూరిత వ్యాఖ్యలు, ఇంకా నెరవేర్చని ఎన్నికల హామీలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. సోషల్ మీడియా, ప్రజా వేదికలు, మీడియా డిబేట్ లలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది: ఎలక్ట్రిక్ స్కూటర్లు లేవు పంట కొనుగోలు నిలిచిపోయింది ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ ప్రజల మాటల్లో:

