కొత్త ఎక్సైజ్ జీవోపై ఆగ్రహం: మౌన నిరసనకు దిగిన బార్ అసోసియేషన్ – ప్రభుత్వంపై తీవ్ర ఆక్షేపణలు

తెలంగాణలో కొత్తగా విడుదల చేసిన ఎక్సైజ్ జీవోపై రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన నిబంధనలు అన్యాయమని, ఎవరి అభిప్రాయాలు అడగకుండా జీవోను ప్రవేశపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాదులో మౌన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ– గత రెండు సంవత్సరాలుగా తమ సమస్యలను ఎక్సైజ్ శాఖ, మంత్రి, కమిషనర్‌కు ఎన్నోసార్లు తెలియజేసినా స్పందనలేదని మండిపడ్డారు. “మేము…

Read More