రైతు సమస్యల్లో కాంగ్రెస్ పాలన విఫలం: బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు

సిద్దిపేట్ మార్కెట్ యార్డ్‌లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు రైతు సమస్యలపై తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ₹8,000 మద్దతు ధర (MSP) ప్రకారం రైతులు నేరుగా కొనుగోలు కేంద్రాల్లో పంట విక్రయించుకోవాలని, మధ్యదళారుల చేత మోసపోకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతు సోదరులకు పిలుపునిచ్చారు. దేశంలో పప్పు దినుసులు, నూనె గింజల ఉత్పత్తి సరిపడా లేకపోవడంతో ప్రతి సంవత్సరం భారీగా దిగుమతులు చేయాల్సి వస్తోందని…

Read More

కేసీఆర్‌కు నోటీసులపై తీవ్ర విమర్శలు: తెలంగాణ గడ్డను అవమానిస్తున్న పాలకులు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, రాష్ట్ర అవతరణకు తన జీవితాన్ని అంకితం చేసిన బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నోటీసులు కేవలం ఒక నాయకుడికి మాత్రమే కాదు, తెలంగాణ గడ్డకే, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికే అవమానమన్న భావన బలంగా వ్యక్తమవుతోంది. కేసీఆర్‌పై చర్యల పేరుతో జరుగుతున్న వ్యవహారాల వెనుక అసలు ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నలు ప్రజల్లో మొదలయ్యాయి. తమ…

Read More

తెలంగాణ కాంగ్రెస్‌లో కలహాలు: రేవంత్ రెడ్డి నాయకత్వంపై పెరుగుతున్న విమర్శలు

రేవంత్ రెడ్డి నాయకత్వంపై ప్రశ్నలు, స్కామ్‌లపై ఆరోపణలు ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, అసమ్మతి స్వరాలు బహిరంగంగా వినిపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మీడియా వేదికలపై వస్తున్న కథనాలు, నేతల వ్యాఖ్యలు చూస్తుంటే కాంగ్రెస్‌లో చీలికలు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి అనేది కొత్త కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా అంతర్గత భేదాభిప్రాయాలు ఉండేవని నేతలు గుర్తు…

Read More

సొంత ఇంటికి తిరిగొచ్చా”: రాజకీయ మోసాలు, అంతర్గత కుట్రల మధ్య నేత ఆవేదన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో భారీ చప్పట్ల మధ్య తన రాజకీయ ప్రయాణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేత, తన బయటికివెళ్లడానికి గల కారణాలను బహిరంగంగా వెల్లడించారు. రాజకీయంగా ఎదగకుండా చేయడానికి కొందరు నాయకులు తనపై, ఇతరులపై బురదజల్లారని, ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కుట్రపూరిత రాజకీయాలు నడిచాయని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో అనేకమంది నాయకుల ఎదుగుదలను అడ్డుకున్న వ్యక్తిగా కడియం శ్రీహరి పేరును ప్రస్తావిస్తూ, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డితో రహస్య…

Read More

దానం నాగేంద్ర యూ–టర్న్: రాజీనామా భయం, అఫిడివిట్ డ్రామా, అనర్హత వేటకు తప్పించుకునే ప్రయత్నమా?

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక నెల క్రితం తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని బహిరంగంగా ప్రకటించిన దానం, తాజాగా మాత్రం “నేను ఇంకా బిఆర్ఎస్‌లోనే ఉన్నాను” అంటూ స్పీకర్‌కు అఫిడివిట్ ఇవ్వడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇది సాధారణ యూ–టర్న్ కాదు… ఇది రాజీనామా భయంతో తీసుకున్న రాజకీయ వెనకడుగుగా కనిపిస్తోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులు దానంకు అనుకూలంగా లేవన్న ప్రచారం బలంగా…

Read More

ఆటో డ్రైవర్ల సమస్యలపై రాజకీయ నాటకాలు: కవిత స్టేట్‌మెంట్లలో స్పష్టత ఎక్కడ?

ఇటీవలి కాలంలో కల్వకుంట్ల కవిత ఇచ్చే స్టేట్‌మెంట్లు పూర్తిగా గందరగోళంగా మారాయి.ఒకవైపు “బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు” అంటారు, మరోవైపు ఆటో డ్రైవర్లకు “రూ.12,000 ఇవ్వండి” అంటూ సడన్‌గా డిమాండ్ పెడతారు. పైగా ఇతర జిల్లాల ఆటోలను హైదరాబాద్‌లోకి రానివ్వొద్దంటూ వ్యాఖ్యలు చేస్తారు. ఈ స్టేట్‌మెంట్లన్నీ చూస్తే రాజకీయంగా ఎదగాలనే తొందర తప్ప, సమస్యలపై స్పష్టత కనిపించడం లేదు. గత పదేళ్లుగా ఆటో డ్రైవర్ల సమస్యలపై మాట్లాడని వారు, ఇప్పుడు ఒక్కసారిగా రూ.12,000 అంశాన్ని ముందుకు తేవడం…

Read More

లిక్కర్ స్కామ్ ఆరోపణలున్న కవితకు కాంగ్రెస్‌లో చోటు లేదు: మధు యాష్కి గౌడ్ స్పష్టం

లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ స్పష్టం చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ప్రాణత్యాగాలు చేసి ఉద్యమం చేస్తే, అదే సమయంలో కేసీఆర్ కుటుంబ సభ్యులు — కేసీఆర్, హరీష్ రావు, కవిత — 2010లోనే అమెరికాలో కంపెనీలు పెట్టుకున్నారని మధు యాష్కి…

Read More

అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీరు వివాదాస్పదం: న్యూట్రాలిటీపై రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు

తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వ్యవహరిస్తున్న తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. స్పీకర్ న్యూట్రల్‌గా వ్యవహరించాల్సిన సందర్భంలో ఆయన తీరు ఒక పక్షానికే అనుకూలంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్‌లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై స్పీకర్ విచారణ చేపట్టి ఎనిమిది మంది ఎమ్మెల్యేల…

Read More

పచ్చి అబద్ధాలతో వ్యక్తిత్వ హననం: నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీష్ రావుపై కాంగ్రెస్ నేత ఫిర్యాదు

పచ్చి అబద్ధాలతో తనపై మరియు కాంగ్రెస్ పార్టీపై కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నేత నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. జేసీబీ ఓనర్ల మధ్య జరిగిన చిన్న ఘటనను వక్రీకరించి, తనపై రూ.8 కోట్ల డిమాండ్ చేసినట్లు తప్పుడు కథనం ప్రచురించారని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటనను ఆసరాగా తీసుకుని, టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్) పార్టీకి చెందిన నమస్తే తెలంగాణ పత్రికలో…

Read More

మంత్రి భేటీలపై విషప్రచారం తగదు: పాలనపరమైన అంశాల కోసమే సమావేశాలు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం

మంత్రి భేటీలపై కావాలనే బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక ప్రణాళిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లుభట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. పాలనపరమైన అంశాలపై మంత్రులతో భేటీ అవడాన్ని రహస్య సమావేశాలుగా చిత్రీకరించడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో, ఆయన సూచన మేరకే మంత్రులతో సమావేశం అయినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేని సమయంలో పాలనకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు మంత్రులు…

Read More