సీబీఐ విచారణపై డిమాండ్: తెలంగాణకు వ్యతిరేకులే ఇప్పుడు అధికారంలోనా?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల వెనుక ఎవరు ఉన్నారు అనే విషయాన్ని భట్టి విక్రమార్క గారు నిర్భయంగా బయట పెట్టాలని డిమాండ్ చేస్తూ రాజకీయ వర్గాల్లో చర్చ ముదిరుతోంది. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, నిజాలు దాచిపెట్టే ప్రయత్నం చేస్తే ప్రజల్లో అనుమానాలు మరింత పెరుగుతాయని నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాల్లో కనిపిస్తున్న విరుద్ధతలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి తాను వీర విధేయుడినని…

Read More