హైదరాబాద్ మెట్రోకు 60 భోగీలతో 10 కొత్త రైళ్ల సెట్ల కొనుగోలు

హైదరాబాద్ మెట్రోకు వచ్చే రోజుల్లో 60 భోగీలతో కూడిన 10 కొత్త రైళ్ల సెట్లు అందుబాటులోకి వస్తున్నాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకొని హెచ్ఎంఆర్ ఇప్పటికే కొత్త కోచ్లను తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం మెట్రో రైళ్లు మూడు కోచ్లతో నడుస్తున్నాయి. అయితే త్వరలో ఆరు భోగీలతో రైళ్లు నడపబడ్డాయి, తద్వారా ప్రయాణికుల సౌకర్యం పెరుగుతుంది. ఎల్బీ నగర్, మియాపూర్, జేబిఎస్, ఎంజిబిఎస్, నాగోల్, రాయదుర్గం వంటి కీలక క్యాడర్ ప్రాంతాల్లో రోజుకు 1,200 ట్రిప్పులు నడుస్తున్నాయి….

Read More

ప్రభుత్వం హామీలు నెరవేర్చాలి: ఆటో డ్రైవర్ల ఆగ్రహ దీక్ష – 15 రోజుల్లో చర్యలు లేకపోతే అసెంబ్లీ ముట్టడి”

హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్లు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిది నెలలుగా ప్రభుత్వ ఆఫీసులు, అధికారులను కలిసినా సమస్యలు పరిష్కారం కాలేదని జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ బోర్డ్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, “2012 తర్వాత ఇప్పటివరకు ఆటో మీటర్ రేట్లు పెరగలేదు. పెట్రోల్, రోడ్డు టాక్స్, జరిమానాలు అన్ని పెరిగాయి కానీ మా ఆదాయం పెరగలేదు. బస్సులకు, ఇతర సేవలకు ధరలు పెంచి ఆటో డ్రైవర్ల సమస్యలను…

Read More

సీఎం రేవంత్ ఆదేశాలతో చెక్ పోస్టుల ఎత్తివేత — రవాణా శాఖలో ఏఐ మార్పులు, ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీపై ప్రజల ఆవేదన

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రవాణా చెక్ పోస్టులను ఎత్తివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ ఆధారంగా, కమిషనర్ ఉత్తర్వుల ప్రకారం బుధవారం సాయంత్రం 5 గంటలలోగా అన్ని చెక్ పోస్టులను మూసివేసి రికార్డులు జిల్లా కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల్లో ఇంతకుముందు ఏసీబీ తనికీల్లో లెక్కల్లో లేని పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం…

Read More