బీజేపీ జాతీయ అధ్యక్షుడి తెలంగాణ పర్యటనపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు తొలిసారి తెలంగాణకు వస్తున్న సందర్భంలో రాష్ట్ర వాస్తవ పరిస్థితులపై స్పష్టత అవసరమని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు రెచ్చగొడితే రెచ్చిపోయే వారు కాదని, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలను వారు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేవుళ్లను రాజకీయాల్లోకి లాగలేదని, లౌకిక విలువలకే కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణ నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ రాష్ట్రానికి కేంద్ర…

Read More