జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో నిరుద్యోగుల స్వరంగా బరిలోకి – కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కొత్త మలుపు వచ్చింది. నిరుద్యోగులు స్వయంగా బరిలోకి దిగుతూ తమ ఆవేదనను ప్రజా వేదికగా మార్చుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ హామీలను నిలబెట్టుకోలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిరుద్యోగుల ప్రతినిధి మాట్లాడుతూ – “కాంగ్రెస్ పార్టీని నమ్మి నిరుద్యోగులు బస్ యాత్రలు చేశారు, ఇంటింటికీ వెళ్లి ఓట్లు వేయించారు. కానీ ఇప్పుడు ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించింది. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒకటిన్నర నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. పోలీస్‌,…

Read More