శారదా పీఠం కూల్చివేత ఆరోపణలు – ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, రాజకీయ దుమారం
తెలంగాణ రాజకీయాల్లో శారదా పీఠం వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. శారదా పీఠం ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అనేక దేవాలయాలు, గోశాల, వేద పాఠశాల, నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో ఈ పీఠ నిర్మాణానికి భూమి కేటాయించడంలో కే. చంద్రశేఖర్ రావు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ పీఠాన్ని కూల్చివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వంపై ఆరోపణలు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో దేవాలయాలు,…

