ఈవీ పాలసీతో తెలంగాణ రోల్ మోడల్: 100% టాక్స్ మినహాయింపు, 900 కోట్ల ఆదాయ నష్టం అయినా వెనక్కి తగ్గని ప్రభుత్వం

రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు. ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల…

Read More

కర్నూల్ వాల్వో బస్ దుర్ఘటన – అక్రమ స్లీపర్ బస్సులపై తెలంగాణ ప్రభుత్వం సోదాలు ప్రారంభం

కర్నూలు జిల్లా చినటేకూరు వద్ద చోటుచేసుకున్న వాల్వో బస్సు ప్రమాదం దేశవ్యాప్తంగా మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్‌ వ్యవస్థలోని అక్రమాలను బహిర్గతం చేసింది. పాలెం నుంచి చినటేకూరు వైపు వస్తున్న వాల్వో స్లీపర్ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 19 మంది సజీవదహనమై, మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ బస్సుకు అధికారికంగా కేవలం 43 సీట్లు మాత్రమే అనుమతి ఉండగా, దాన్ని అక్రమంగా స్లీపర్ బస్సుగా మార్చి నడిపినట్లు…

Read More

కర్నూల్ బస్సు అగ్నిప్రమాదం – సజీవదహనమైన 20 మంది ప్రయాణికులు, తెలంగాణ-ఆంధ్ర ప్రభుత్వాలపై ఆగ్రహం

తెలంగాణ, ఆంధ్ర ప్రజలను కలచివేసిన భయానక ఘటన కర్నూల్ జిల్లాలో జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కర్నూల్ సమీపంలోని చిన్నటేకూరు వద్ద మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టి, ఆ తర్వాత భయంకరమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఉన్న 42 మంది ప్రయాణికులలో సుమారు 20 మంది సజీవ దహనం అయ్యారు. బయటపడిన మిగతా ప్రయాణికులు తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలించబడ్డారు. సాక్షుల ప్రకారం, బస్సు బైక్‌ను ఢీకొట్టిన తర్వాత డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో…

Read More