అంగరంగ వైభవంగా మేడారం జాతర తొలి ఘట్టం: గద్దెపైకి చేరుకున్న సార్లమ్మ

లక్షలాది మంది భక్తుల ఎదురుచూపుల నడుమ మేడారం మహాజాతర తొలి ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఆదివాసీ సంప్రదాయాల మధ్య సార్లమ్మ గద్దెపైకి చేరడంతో జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కన్నేపల్లిలోని సార్లమ్మ గుడి నుంచి బుధవారం సాయంత్రం 7 గంటల 38 నిమిషాలకు సార్లమ్మ బయలుదేరగా, జంపన్న వాగు వద్దకు రాత్రి 8 గంటల 48 నిమిషాలకు చేరుకుంది. అక్కడి నుంచి అశేష భక్తజనం మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి మేడారంలో గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ ఘట్టానికి…

Read More

మేడారం మహాజాతర ప్రారంభం: గద్దెలపైకి సారలమ్మలు, రేపు సమ్మక్క రాక

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతర నేడు ఘనంగా ప్రారంభం కానుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే లక్షలాది మంది భక్తులు మేడారం వైపు తరలివస్తున్నారు. నేడు సాయంత్రం 6 గంటలకు కన్నేపల్లి నుంచి సారలమ్మను, కొండాయి నుంచి గోవిందరాజును, పోనిగొండ్ల నుంచి పగిడిదరాజును పూజారులు గద్దెలపైకి తీసుకురానున్నారు. ఈ ఘట్టంతో మహాజాతర అధికారికంగా ప్రారంభమవుతుంది. పోనిగొండ్ల ప్రాంతం పెళ్లి వాతావరణాన్ని సంతరించుకుని అంగరంగ…

Read More