రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు తృటిలో తప్పిన ప్రమాదం – కేరళలో హెలిపాడ్ కుంగిపోవడం భద్రతా లోపమా?
కేరళలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తృటిలో పెద్ద ప్రమాదం నుండి తప్పిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలిపాడ్ కాంక్రీట్ ఒక్కసారిగా కుంగిపోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమై రాష్ట్రపతిని వెంటనే కిందకు దించారు. ఈ ఘటనలో రాష్ట్రపతికి ఎలాంటి గాయాలు జరగలేదు. అధికారులు “సురక్షితంగా బయటపడ్డారు” అని స్పష్టం చేశారు. అనంతరం ఆమె రోడ్డు మార్గంలో పంబాకు బయలుదేరారు. ఎలా జరిగింది ఈ ఘటన? మూలాల ప్రకారం,…

