మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధం… రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ, 13న ఫలితాలు

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు జరగనున్న పోలింగ్‌తో ప్రజల తీర్పు వెలువడనుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 52 లక్షల 7 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహణ కోసం 41 వేల మందికి పైగా సిబ్బందిని నియమించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల…

Read More

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం: నేడు వీడియో కాన్ఫరెన్స్, వచ్చే నెల రెండో వారంలో పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలకు ముందు నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం….

Read More

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పైచేయి? బీఆర్ఎస్ పోటీపై అనుమానాలు

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పైచేయి? బీఆర్ఎస్ పరిస్థితిపై పెరుగుతున్న అనుమానాలు తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో స్పష్టమైన అంచనాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే స్థితిలో లేదని, పంచాయతీ ఎన్నికల తరహాలోనే కాంగ్రెస్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్లు సమాచారం. అయితే గెలుపు ఈజీగా కనిపిస్తున్నా కూడా నిర్లక్ష్యం చేయవద్దని, అప్రమత్తంగా పనిచేయాలని మంత్రులకు సీఎం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది….

Read More

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: మేడారంలో క్యాబినెట్ కీలక నిర్ణయాలు

ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ మేడారంలో చారిత్రకంగా 27వ మంత్రివర్గ భేటీ – కీలక నిర్ణయాలు వెల్లడి తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 27వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి సీతక్కలతో కలిసి మీడియాకు…

Read More