కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read More

కల్వల ప్రాజెక్ట్ పెండింగ్‌, యూరియా–కరెంట్ కొరత… దుబ్బాక రైతుల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గళం

తెలంగాణ అసెంబ్లీ వేదికగా దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో మానకొండూరు నియోజకవర్గ సరిహద్దులో ఉన్న కల్వల ప్రాజెక్ట్ 2023లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిందని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో అప్పట్లో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్‌కు ఆమోదం లభించలేదని అన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇటీవల తమ నియోజకవర్గంలో…

Read More

యూరియా, కరెంట్, కాలువల పూడికతో రైతులు ఆందోళనలో… దుబ్బాక–సిద్దిపేట రైతుల సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర ఆవేదన

తెలంగాణ అసెంబ్లీలో దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతుల సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత, కరెంట్ సమస్యలు, కాలువల పూడిక, సాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభా వేదికగా వివరించారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కల్వల ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, 2023లో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ దెబ్బతిందని, అప్పట్లో కేసీఆర్ నాయకత్వంలో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినా ఇప్పటివరకు అది పెండింగ్‌లోనే ఉందన్నారు. ఆ…

Read More

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త ఇప్పించండి సార్” – అధికారి కాళ్లు పట్టుకున్న రైతులు

కాళ్లు మొక్కుత బాంచన్… ఒక్క యూరియా బస్త అయినా ఇప్పించండి సార్” అంటూ రైతులు వ్యవసాయ అధికారి కాళ్లు పట్టుకొని వేడుకున్న హృదయవిదారక ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నరసింహులపేట మండలంలో జరిగిన ఈ ఘటన అక్కడున్న వారందరినీ కలచివేసింది. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండలంలోని రైతు వేదిక వద్ద ఆదివారం యూరియా కొరత తీవ్రంగా కనిపించింది. పంటను కాపాడుకునేందుకు వచ్చిన రైతులకు యూరియా అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం, ఆవేదన వ్యక్తమైంది. ఈ క్రమంలో నరసింహులపేట…

Read More

రైతులపై సీతక్క అనుచిత వ్యాఖ్యలు: కామారెడ్డిలో ఆగ్రహం, క్షమాపణ డిమాండ్

కామారెడ్డి జిల్లాలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. జిల్లా పర్యటనలో రైతులు తమ సమస్యలను తెలియజేయడానికి ఆమె కాన్వాయ్‌ను ఆపిన సమయంలో, “రైతులా మీరేనా? డ్రామా కంపెనీ… తాగుబోతులు వచ్చి కాన్వాయ్ అడ్డుకున్నారు” అని సీతక్క చెప్పిన మాటలు వైరల్ కావడంతో, రైతుల్లో ఆగ్రహం పెరిగింది. రైతులు సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. తమను ఇలా అవహేళన చేయడం అసహనం కలిగించిందని చెప్పి, సీతక్క…

Read More